శంషాబాద్ ఎయిర్ పోర్టులో 645 గ్రాముల బంగారం బిస్కెట్లు స్వాధీనం ..
- November 05, 2016
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా దుబాయి నుంచి శంసాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ వ్యక్తి దగ్గర 645 గ్రాముల బంగారం బిస్కెట్లు ఉండడాన్ని గుర్తించారు. అనంతరం ఆ బంగారం బిస్కట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ మేరకు పోలీస్ అధికారులు దీనిపై విచారణ నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









