అఖిల్, నాగచైతన్య త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నరు...
- November 06, 2016అక్కినేని నాగార్జున కుమారులు అఖిల్, నాగచైతన్య త్వరలో ఓ ఇంటివారు కాబోతున్న సంగతి తెలిసిందే. అక్కినేని అఖిల్.. ఫ్యాషన్ డిజైనర్ శ్రియ భూపాల్ని, అక్కినేని నాగచైతన్య.. సమంతని వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటివరకు ఈ కాబోయే జంటలు విడివిడిగా దిగిన ఫొటోలే సోషల్మీడియాలో కనిపించాయి కానీ తొలిసారి నలుగురూ కలసి ఒకే ఫొటో దిగారు. సమంత, నాగచైతన్య, అఖిల్, శ్రియలు కలిసి దిగిన ఫొటోని సమంత ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ.. 'ఫ్యామిలీ' అని హ్యాష్టాగ్ ఇచ్చింది. అఖిల్, శ్రియల వివాహం ఇటలీలో జరగబోతున్నట్లు సమాచారం. సమంత, నాగచైతన్యలు వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు