తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం జనవరి 3న ప్రత్యేక షో
- November 06, 2016
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి'. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ నటిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయడానికి సన్నాహాకాలు చేస్తున్నారు. అయితే సినిమా విడుదల తేదీకి మూడు వారాల ముందుగానే ఫస్టు కాఫీ చేతికి వచ్చేలా ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది శాతకర్ణి టీమ్. అక్కడి నుంచి ప్రమోషన్స్ భారీగా చేపట్టనున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం జనవరి 3న ప్రత్యేకంగా షో వేయనున్నారని టాక్. గౌతమిపుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవం కేసీఆర్ చేతుల మీదుగా జరుగగా. ఆడియో రిలీజ్ ను చంద్రబాబుతో చేయించాలని భావిస్తున్నారట బాలయ్య.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







