తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం జనవరి 3న ప్రత్యేక షో
- November 06, 2016
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి'. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ నటిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయడానికి సన్నాహాకాలు చేస్తున్నారు. అయితే సినిమా విడుదల తేదీకి మూడు వారాల ముందుగానే ఫస్టు కాఫీ చేతికి వచ్చేలా ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది శాతకర్ణి టీమ్. అక్కడి నుంచి ప్రమోషన్స్ భారీగా చేపట్టనున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం జనవరి 3న ప్రత్యేకంగా షో వేయనున్నారని టాక్. గౌతమిపుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవం కేసీఆర్ చేతుల మీదుగా జరుగగా. ఆడియో రిలీజ్ ను చంద్రబాబుతో చేయించాలని భావిస్తున్నారట బాలయ్య.
తాజా వార్తలు
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!









