బాహుబలి నిర్మాతల ఇళ్లలో ఐటీ దాడులు
- November 11, 2016
బాహుబలి నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇళ్లలో ఏకకాలంలో ఇన్కంమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేశారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మూడు ప్రాంతాల్లో 25 మంది సభ్యుల బృందం సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు రూ.60కోట్ల నగదును ఐటీ అధికారులు గుర్తించారు. దీంతోపాటు ఇంకా భారీగా నగదు, పలు కీలక పత్రాలు లభించే అవకాశం ఉన్నట్లు ఐటీ అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!









