బాహుబలి నిర్మాతల ఇళ్లలో ఐటీ దాడులు

- November 11, 2016 , by Maagulf
బాహుబలి నిర్మాతల ఇళ్లలో ఐటీ దాడులు

బాహుబలి నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. శోభుయార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఇళ్లలో ఏకకాలంలో ఇన్‌కంమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేశారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మూడు ప్రాంతాల్లో 25 మంది సభ్యుల బృందం సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు రూ.60కోట్ల నగదును ఐటీ అధికారులు గుర్తించారు. దీంతోపాటు ఇంకా భారీగా నగదు, పలు కీలక పత్రాలు లభించే అవకాశం ఉన్నట్లు ఐటీ అధికారులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com