కొత్త భవనం కోసం చూస్తున్న ఎన్పిఆర్ఎ
- November 12, 2016
మనామా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నేషనాలిటీ - పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (ఎన్పిఆర్ఎ) బిల్డింగ్, కొత్త ప్రాంతంలోకి మారే అవకాశం ఉంది. ప్రస్తుతం క్యాపిటల్లోని ఎగ్జిబిషన్స్ ఎవెన్యూ దగ్గరలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఎన్పిఆర్ఎ, ప్రభుత్వం అనుమతిస్తే కొత్త భవనానికి మారనుంది. సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో ఎన్పిఆర్ఎ భవనం మార్పు కోసం పార్లమెంటేరియన్స్ ప్రయత్నిస్తున్నారు. ఎంపీలు ఈ విషయమై కౌన్సిల్కి చెందిన ఫారిన్ ఎఫైర్స్, డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ కమిటీకి పరిస్థితిని వివరించారు. అబ్దుల్లా బిహ్నూెవాలి నేతృత్వంలోని కమిటీ, 30 ఏళ్ళ పాత భవనాన్ని రీలొకేట్ చేసేందుకు ప్రపోజల్ని పాస్ చేసింది. గత ఏప్రిల్లో ఈ మేరకు పలువురు ఎంపీలు ఈ ప్రపోజల్ని కమిటీకి అందించారు. ఈ గురువారం ప్రోపోజల్ కమిటీ ప్రిపేర్ చేసిన రిపోర్ట్కి 40 మంది సభ్యులుగల కౌన్సిల్ పాస్ చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







