కొత్త భవనం కోసం చూస్తున్న ఎన్పిఆర్ఎ
- November 12, 2016
మనామా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నేషనాలిటీ - పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (ఎన్పిఆర్ఎ) బిల్డింగ్, కొత్త ప్రాంతంలోకి మారే అవకాశం ఉంది. ప్రస్తుతం క్యాపిటల్లోని ఎగ్జిబిషన్స్ ఎవెన్యూ దగ్గరలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఎన్పిఆర్ఎ, ప్రభుత్వం అనుమతిస్తే కొత్త భవనానికి మారనుంది. సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో ఎన్పిఆర్ఎ భవనం మార్పు కోసం పార్లమెంటేరియన్స్ ప్రయత్నిస్తున్నారు. ఎంపీలు ఈ విషయమై కౌన్సిల్కి చెందిన ఫారిన్ ఎఫైర్స్, డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ కమిటీకి పరిస్థితిని వివరించారు. అబ్దుల్లా బిహ్నూెవాలి నేతృత్వంలోని కమిటీ, 30 ఏళ్ళ పాత భవనాన్ని రీలొకేట్ చేసేందుకు ప్రపోజల్ని పాస్ చేసింది. గత ఏప్రిల్లో ఈ మేరకు పలువురు ఎంపీలు ఈ ప్రపోజల్ని కమిటీకి అందించారు. ఈ గురువారం ప్రోపోజల్ కమిటీ ప్రిపేర్ చేసిన రిపోర్ట్కి 40 మంది సభ్యులుగల కౌన్సిల్ పాస్ చేసింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







