విడుదలైన 'కేరాఫ్‌ గోదావరి' పాటలు

- November 13, 2016 , by Maagulf

రాజా రామ్మోహన్‌ దర్శకత్వంలో రోహిత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కేరాఫ్‌ గోదావరి'. ఇందులో శ్రుతివర్మ, దేదీప్య నాయుడు కథానాయికలు. తూము రామారావు, బొమ్మన సుబ్బారాయుడు, రాజేష్‌ రంబాల నిర్మాతలు. ఈ చిత్రంలోని పాటలు శనివారం రాత్రి చిత్ర బృందం హైదరాబాద్‌లో విడుదల చేసింది. గోదావరి తీర ప్రాంతంలో సాగే కథ ఇది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ, నటుడు సుమన్‌ తదితరులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com