విడుదలైన 'కేరాఫ్ గోదావరి' పాటలు
- November 13, 2016
రాజా రామ్మోహన్ దర్శకత్వంలో రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కేరాఫ్ గోదావరి'. ఇందులో శ్రుతివర్మ, దేదీప్య నాయుడు కథానాయికలు. తూము రామారావు, బొమ్మన సుబ్బారాయుడు, రాజేష్ రంబాల నిర్మాతలు. ఈ చిత్రంలోని పాటలు శనివారం రాత్రి చిత్ర బృందం హైదరాబాద్లో విడుదల చేసింది. గోదావరి తీర ప్రాంతంలో సాగే కథ ఇది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ, నటుడు సుమన్ తదితరులు హాజరయ్యారు.

తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







