ఫూల్ కాజా
- August 29, 2015
కావలిసిన పదార్ధాలు
మైదాపిండి - ఒకటిన్నర కప్పు
నెయ్యి - రెండు స్పూన్లు
బెల్లంతురుము - కప్పు
యాలకుల పొడి - సరిపడా
తయారు చేసే విధానం
బెల్లం తురుములో కప్పు నీళ్లు పోసి వేడి చేస్తూ కరిగించి చల్లారనివ్వాలి. మైదాపిండిలో నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత బెల్లం కరిగించిన నీళ్లు పోసి బాగా కలపాలి. పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీల్లా చేయాలి. ఇప్పుడు నాలుగు చపాతీలను ఒకదాని మీద ఒకటి పెట్టి చాపలా చుట్టాలి. ఈ చాప చుట్టల్ని రెండు లేదా మూడు అంగుళాల పొడవునా కోసి కాసేపు ఆరనివ్వాలి. ఇప్పుడు వీటిని నూనెలో వేయించి, తీసి పిస్తా పప్పు చల్లితే కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







