ఫూల్ కాజా
- August 29, 2015
కావలిసిన పదార్ధాలు
మైదాపిండి - ఒకటిన్నర కప్పు
నెయ్యి - రెండు స్పూన్లు
బెల్లంతురుము - కప్పు
యాలకుల పొడి - సరిపడా
తయారు చేసే విధానం
బెల్లం తురుములో కప్పు నీళ్లు పోసి వేడి చేస్తూ కరిగించి చల్లారనివ్వాలి. మైదాపిండిలో నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత బెల్లం కరిగించిన నీళ్లు పోసి బాగా కలపాలి. పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీల్లా చేయాలి. ఇప్పుడు నాలుగు చపాతీలను ఒకదాని మీద ఒకటి పెట్టి చాపలా చుట్టాలి. ఈ చాప చుట్టల్ని రెండు లేదా మూడు అంగుళాల పొడవునా కోసి కాసేపు ఆరనివ్వాలి. ఇప్పుడు వీటిని నూనెలో వేయించి, తీసి పిస్తా పప్పు చల్లితే కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









