ఫూల్ కాజా
- August 29, 2015
కావలిసిన పదార్ధాలు
మైదాపిండి - ఒకటిన్నర కప్పు
నెయ్యి - రెండు స్పూన్లు
బెల్లంతురుము - కప్పు
యాలకుల పొడి - సరిపడా
తయారు చేసే విధానం
బెల్లం తురుములో కప్పు నీళ్లు పోసి వేడి చేస్తూ కరిగించి చల్లారనివ్వాలి. మైదాపిండిలో నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత బెల్లం కరిగించిన నీళ్లు పోసి బాగా కలపాలి. పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీల్లా చేయాలి. ఇప్పుడు నాలుగు చపాతీలను ఒకదాని మీద ఒకటి పెట్టి చాపలా చుట్టాలి. ఈ చాప చుట్టల్ని రెండు లేదా మూడు అంగుళాల పొడవునా కోసి కాసేపు ఆరనివ్వాలి. ఇప్పుడు వీటిని నూనెలో వేయించి, తీసి పిస్తా పప్పు చల్లితే కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







