ఉత్తర భారత దేశంలో భూకంపం...
- November 16, 2016
ఉత్తర భారత దేశంలోని ఢిల్లీతో సహాపాటు పలు రాష్ట్రాల్లో గురువారం తెల్లవారుజామున 4.30గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. ఈ ప్రకంపనలతో భయపడిన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు.రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. హర్యానాలోని బావల్కు 13 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉన్నట్లు గుర్తించారు.భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం కలగకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







