జీసీసీ మీడియా ఫోరమ్ నేడు ప్రారంభం

- November 17, 2016 , by Maagulf
జీసీసీ  మీడియా ఫోరమ్  నేడు ప్రారంభం

మనామా: గల్ఫ్ రాజకీయ మీడియా ఫోరం యొక్క నాల్గవ అధ్యాయం డిప్యూటీ ప్రీమియర్ షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్-ఖలీఫా పోషణలో బుధవారం ప్రారంభం కానుంది. రాజకీయ అభివృద్ధి కోసం బహరేన్ ఇన్స్టిట్యూట్ ( బి ఐ పి డి )నిర్వాహరణలో ఆర్ట్ రోతన హోటల్ వద్ద అంవాజ్ ఐలాండ్స్"మీడియా మరియు గల్ఫ్ గుర్తింపు" అనే అంశం కింద నిర్వహిస్తున్నారు.

ఈ ఫోరమ్ నందు 500 మంది మీడియా ప్రముఖలు, ఆలోచనాపరులు, రాజకీయవేత్తలు, పరిశోధకులు ఇతర పాల్గొనేవారిని ఆకర్షిస్తుందని భావిస్తున్నారు .మరియు జీసీసీ  మరియు అరబ్ దేశాల నుంచి మీడియా మరియు రాజకీయ విషయాలపై ఆసక్తి చూపి ఆయా దేశాలలో ఎదుర్కొంటున్నసవాళ్లు మరియు ప్రమాదాల నేపథ్యంలో అరేబియన్ గల్ఫ్ గుర్తింపుని రక్షించే విషయంలో మీడియా రంగ పాత్ర సంఘటితం మార్గాలను అన్వేషించడంపై దృష్టి సారించాయి. సమాచారం వ్యవహారాల మంత్రి, 'రాజకీయ అభివృద్ధి కోసం బహరేన్ ఇన్స్టిట్యూట్  ( బి ఐ పి డి ) బోర్డు ధర్మకర్తల  ఛైర్మన్ ఆలీ బిన్ మొహమ్మద్ అల్ రోమేహి మాజీ కువైట్ సమాచార శాఖ మంత్రి డాక్టర్ సాద్ బిన్ తఫల ప్రారంభ ఉత్సవంలో సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com