జీసీసీ మీడియా ఫోరమ్ నేడు ప్రారంభం
- November 17, 2016
మనామా: గల్ఫ్ రాజకీయ మీడియా ఫోరం యొక్క నాల్గవ అధ్యాయం డిప్యూటీ ప్రీమియర్ షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్-ఖలీఫా పోషణలో బుధవారం ప్రారంభం కానుంది. రాజకీయ అభివృద్ధి కోసం బహరేన్ ఇన్స్టిట్యూట్ ( బి ఐ పి డి )నిర్వాహరణలో ఆర్ట్ రోతన హోటల్ వద్ద అంవాజ్ ఐలాండ్స్"మీడియా మరియు గల్ఫ్ గుర్తింపు" అనే అంశం కింద నిర్వహిస్తున్నారు.
ఈ ఫోరమ్ నందు 500 మంది మీడియా ప్రముఖలు, ఆలోచనాపరులు, రాజకీయవేత్తలు, పరిశోధకులు ఇతర పాల్గొనేవారిని ఆకర్షిస్తుందని భావిస్తున్నారు .మరియు జీసీసీ మరియు అరబ్ దేశాల నుంచి మీడియా మరియు రాజకీయ విషయాలపై ఆసక్తి చూపి ఆయా దేశాలలో ఎదుర్కొంటున్నసవాళ్లు మరియు ప్రమాదాల నేపథ్యంలో అరేబియన్ గల్ఫ్ గుర్తింపుని రక్షించే విషయంలో మీడియా రంగ పాత్ర సంఘటితం మార్గాలను అన్వేషించడంపై దృష్టి సారించాయి. సమాచారం వ్యవహారాల మంత్రి, 'రాజకీయ అభివృద్ధి కోసం బహరేన్ ఇన్స్టిట్యూట్ ( బి ఐ పి డి ) బోర్డు ధర్మకర్తల ఛైర్మన్ ఆలీ బిన్ మొహమ్మద్ అల్ రోమేహి మాజీ కువైట్ సమాచార శాఖ మంత్రి డాక్టర్ సాద్ బిన్ తఫల ప్రారంభ ఉత్సవంలో సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







