వలసదారులపై పన్ను పెంపు
- November 17, 2016
ప్రభుత్వం వలసదారులకు సంబంధించిన రెమిటెన్సెస్ మరియు కంపెనీలపై 2 నుంచి 5 శాతం వరకు పన్ను పెంచే ఆలోచన చేస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. హెల్త్కేర్ మరియు ఎడ్యుకేషన్ రంగాల ప్రైవేటైజేషన్ కోసం కూడా సమాలోచనలు జరుగుతున్నాయి. 100 కువైట్ దినార్స్లోపు 2 శాతం ట్యాక్స్ని, 100 నుంచి 500 కువైట్ దినార్స్ వరకు 4 శాతం, 500 కువైట్ దినార్స్ దాటితే 5 వాతం పన్ను విధించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇలా వసూలు చేసిన మొత్తం స్టేట్ ట్రెజరీకి సరాసరి వెళుతుంది. స్వదేశానికి వలసదారులెవరైనా అక్రమ మార్గాల్లో డబ్బుని పంపించదలచుకుంటే అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. 6 నెలలు అంతకు మించిన జైలు శిక్షతోపాటు 10,000 కువైట్ దినార్స్ జరీమానా కూడా పడుతుంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







