వలసదారులపై జరీమానాలు పెరుగుతున్న ఆందోళన
- November 18, 2016
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, తదుపరి జాతీయ అసెంబ్లీలో కీలకమైన అంశాలకు మద్దతిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 'ఓవర్ స్టే' చేస్తున్నవారిపై రోజుకి 2 కువైట్ దిర్హామ్స్ జరీమానా విధిస్తున్నారు. దీన్ని డబుల్ చేయడం అంటే 4 కువైట్ దినార్స్కి పెంచేలా నిర్ణయం జాతీయ అసెంబ్లీ ద్వారా వెలువడనుందని సమాచారమ్. అలాగే మేగ్జిమమ్ జరీమానా లిమిట్ ప్రస్తుతం 600 కువైట్ దిర్హామ్స్ ఉండగా, దాన్ని 1000కి పెంచవచ్చుననే ప్రచారం జరుగుతున్నది. అయితే అధికారులు ఎవరూ ఈ అంశాలపై స్పష్టతనివ్వడంలేదు. తమ పిల్లలు లేదా భాగస్వామికి స్పాన్సర్ చేయడం కోసం సేలరీ కేప్ని 250 కువైట్ దిర్హామ్స్ నుంచి 450 కువైట్ దిర్హామ్స్ వరకు పెంచారు. ఇది ఇంకా పెరగవచ్చునని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం ద్వారా దేశంలో వలసదారుల వర్క్ ఫోర్స్ని బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశ్యం దిగా ఉంది. ప్రస్తుతం కువైట్లో 1.3 మిలియన్ నేటివ్ సిటిజన్స్ ఉండగా 3 మిలియన్ల మంది వలసదారులు ఉన్నారు. ఇందులోనూ ఆసియన్ల సంఖ్య చాలా ఎక్కువ. 1 మిలియన్ మంది భారతీయులే ఇందులో ఉన్నారు. 650,000 మంది డొమెస్టిక్ హెల్పర్స్ వారిలో ఎక్కువగా మహిళలు వలసదారులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









