హైదరాబాద్ రానున్న మోదీ
- November 19, 2016
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలలోనే హైదరాబాద్కు రానున్నారు. నవంబర్ 25, 26, 27 తేదీల్లో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని జాతీయ పోలీస్ అకాడమీలో జరిగే డీజీపీల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీ సహా అన్ని రాష్ట్రాల డీజీపీలు సైతం పాల్గొంటారు. ప్రధాని రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై ఎన్ఎస్జీ అధికారులు సమీక్ష నిర్వహించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







