మోదీతో కెసిఆర్ భేటీ
- November 19, 2016
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఢిల్లీవెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. దాదాపు గంటసేపు జరిగిన ఈ భేటీలో పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులను మోదీకి సీఎం వివరించినట్టు తెలుస్తోంది. పాత పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ర్టానికి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిందిగా కూడా కెసిఆర్ ప్రధానిని కోరినట్లు సమాచారం.
కేంద్రానికి చెల్లించాల్సిన పన్నుల్లో మారటోరియం విధించి వెసులుబాటు కల్పించాలని.. గృహిణులు దాచుకున్న మొత్తాన్ని నల్లధనంగా పరిగణించవద్దని కూడా సిఎం సూచించనట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా రూ. 500 నోట్లు అందుబాటులోకి తీసుకురావాలని.. గ్రామాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా పెద్ద నోట్ల మార్పిడి కొనసాగించాలని, ప్రైవేటు హాస్పిటల్స్ లోనూ పాతనోట్లు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని మోదీకి కెసిఆర్ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







