చైనా ఓపెన్ లో ఫైనల్కు చేరిన సింధు
- November 19, 2016చైనా సూపర్ సిరీస్ ప్రిమియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దూసుకుపోతుంది. కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ను సాధించేందుకు కేవలం అడుగుదూరంలో నిలిచింది. చైనా ఓపెన్ సిరిస్లో పీవీ సింధు ఫైనల్స్కు చేరుకుంది.
సెమీఫైనల్స్లో భాగంగా శనివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో ఏడో సీడ్ సింధు 11-21, 23-21, 21-19 స్కోరుతో దక్షిణ కొరియా క్రీడాకారిణి ఆరో సీడ్ సుంగ్ జి హ్యున్పై విజయం సాధించింది. సెమీస్లో సింధుకు గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్ను కోల్పోయిన సింధు వెంటనే పుంజుకుని సత్తాచాటింది.
ఆ తర్వాత సాగిన రెండు గేమ్ల్లో సింధు సుంగ్ జి హ్యున్పై గెలిచి ఫైనల్స్కు చేరుకుంది.
ఆదివారం జరిగే ఫైనల్స్లో సున్ యుతో తలపడనుంది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్