ఢిల్లీలో కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారం
- November 19, 2016
పెళ్ళి కి వెళ్తోన్న ఓ మహిళలను రైలులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. డిల్లీలో ఓ వివాహనికి వెళ్థుండగా రైలులోనే దుండగుడు ఆమెను దారుణంగా రేప్ చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బీహార్ కు చెందిన ఓ మహిళ తమ బంధువల వివాహనికి డిల్లీ వెళ్ళేందుకు రైలులో ప్రయాణీస్తోంది. ఆమె మహిళల కోచ్ లో ప్రయాణిస్తోంది. అయితే ఈ కోచ్ లో ఐదుగురు మహిళలు ఉన్నారు.షాదారాలో రైల్వేస్టేషన్ లో నలుగురు మహిళలు రైలు దిగివెళ్ళిపోయారు. నలుగురు మహిళలు దిగిన వెంటనే ఆ బోగిలోకి ముగ్గురు దుండగులు వచ్చారు. ఆమె వద్ద ఉన్న బంగారం, వస్తువులు,నగదును దోచుకొన్నారు. ఇద్దరు పారిపోయారు. అయితే బోగిలో ఎవరూ లేకపోవడంతో ఇందులో ఒక్క దుండగుడు ఆమెపై అత్యాచారం చేశాడు.
లైంగిక దాడికి ఆమె సహకరించకపోవడంతో ఆమెపై ఆ దుండగుడు దాడి చేశాడు. అతని తీవ్రంగా దాడి చేసి అత్యాచారం చేశాడు.దుండగుడిని రక్షించుకొనేందుకు ఆమె గట్టిగా అరిచింది. ఈ అరుపులు విన్న కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ఆ దుండగుడిని అదుపులోకి తీసుకొన్నారు. అతణ్ణి షాబాజ్ గా గుర్తించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







