రద్దైన నోట్లపై స్పందించిన సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్
- November 20, 2016
రద్దయిన రూ.500, రూ.1000 నోట్లతో విరాళాల స్వీకరణను నిలిపివేసినట్లు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆదివారం ఓ ప్రకటన వెలువరించింది. ఇప్పటి వరకూ విరాళాలుగా వచ్చిన పెద్దనోట్లను బ్యాంకుల్లో జమచేసినట్లు పేర్కొంది. నగదు రహిత లావాదేవీలు, విరాళాల స్వీకరణ కొనసాగుతుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









