రద్దైన నోట్లపై స్పందించిన సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్
- November 20, 2016
రద్దయిన రూ.500, రూ.1000 నోట్లతో విరాళాల స్వీకరణను నిలిపివేసినట్లు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆదివారం ఓ ప్రకటన వెలువరించింది. ఇప్పటి వరకూ విరాళాలుగా వచ్చిన పెద్దనోట్లను బ్యాంకుల్లో జమచేసినట్లు పేర్కొంది. నగదు రహిత లావాదేవీలు, విరాళాల స్వీకరణ కొనసాగుతుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







