ఎస్పీ బాలుకు 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్' అవార్డు
- November 20, 2016
గోవా రాజధాని పానాజీలో 47వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య నాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి 2016 సంవత్సరానికి గానూ సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ను బహుకరించారు. గోవా సిఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ శాలువా కప్పగా, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు జ్ఞాపికను అందజేశారు. సినీ రంగంలో తన ప్రస్థానం ఫలప్రదంగా సాగిందన్న బాలు ఈ అవార్డును తన తల్లికి అంకితమిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 28వరకూ సాగే ఈ చిత్రోత్సవంలో 90దేశాలకు చెందిన 300 చిత్రాలను ప్రదర్శిస్తారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









