ఎస్పీ బాలుకు 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్' అవార్డు
- November 20, 2016
గోవా రాజధాని పానాజీలో 47వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య నాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి 2016 సంవత్సరానికి గానూ సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ను బహుకరించారు. గోవా సిఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ శాలువా కప్పగా, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు జ్ఞాపికను అందజేశారు. సినీ రంగంలో తన ప్రస్థానం ఫలప్రదంగా సాగిందన్న బాలు ఈ అవార్డును తన తల్లికి అంకితమిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 28వరకూ సాగే ఈ చిత్రోత్సవంలో 90దేశాలకు చెందిన 300 చిత్రాలను ప్రదర్శిస్తారు.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







