యూఏఈ ఎక్స్ఛేంజ్ తొలి విమెన్ పవర్డ్ బ్రాంచ్
- November 21, 2016ప్రముఖ గ్లోబల్ రెమెట్టేన్స్ అయిన యూఏఈ ఎక్స్ఛేంజ్ తొలిసారిగా 'విమెన్ పవర్డ్ బ్రాంచ్'ని దుబాయ్ ఎయిర్పోర్ట్ ఫ్రీ జోన్లో ప్రారంభించింది. యూఏఈ ఎక్స్ఛేంజ్ గ్రూప్ జీఈఓ ప్రమోద్ మొఘాత్ ప్రారంభించిన ఈ బ్రాంచ్ని మహిళలే నిర్వహిస్తారు. అన్ని రంగాల్లోనూ మహిళా శక్తి తన సత్తా చాటుతోందని ఈ క్రమంలో మహిళల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాము ఈ వినూత్న ఆలోచన చేశామని ప్రమోద్ మంఘాత్ చెప్పారు. విమెన్ పవర్డ్ బ్రాంచ్ హెడ్ సిమానా సంతాన్ మాట్లాడుతూ, ఈ బ్రాంచ్ ప్రారంభం తమకు ఎంతో గర్వకారణమని అన్నారు. యూఏఈ ఎక్స్ఛేంజ్ మహిళల్ని ప్రోత్సహిస్తున్న తీరు అద్భుతమని చెప్పారామె. ఇంకో వైపున ఇదే రోజు యూఏఈ ఎక్స్ఛేంజ్ మరో ఔట్లెట్ విలేజ్ని దుబాయ్లో ప్రారంభించింది. దాంతో మొత్తం యూఏఈలో బ్రాంచ్ల సంఖ్య 148కి చేరుకుంది.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు