యూఏఈ ఎక్స్ఛేంజ్ తొలి విమెన్ పవర్డ్ బ్రాంచ్
- November 21, 2016
ప్రముఖ గ్లోబల్ రెమెట్టేన్స్ అయిన యూఏఈ ఎక్స్ఛేంజ్ తొలిసారిగా 'విమెన్ పవర్డ్ బ్రాంచ్'ని దుబాయ్ ఎయిర్పోర్ట్ ఫ్రీ జోన్లో ప్రారంభించింది. యూఏఈ ఎక్స్ఛేంజ్ గ్రూప్ జీఈఓ ప్రమోద్ మొఘాత్ ప్రారంభించిన ఈ బ్రాంచ్ని మహిళలే నిర్వహిస్తారు. అన్ని రంగాల్లోనూ మహిళా శక్తి తన సత్తా చాటుతోందని ఈ క్రమంలో మహిళల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాము ఈ వినూత్న ఆలోచన చేశామని ప్రమోద్ మంఘాత్ చెప్పారు. విమెన్ పవర్డ్ బ్రాంచ్ హెడ్ సిమానా సంతాన్ మాట్లాడుతూ, ఈ బ్రాంచ్ ప్రారంభం తమకు ఎంతో గర్వకారణమని అన్నారు. యూఏఈ ఎక్స్ఛేంజ్ మహిళల్ని ప్రోత్సహిస్తున్న తీరు అద్భుతమని చెప్పారామె. ఇంకో వైపున ఇదే రోజు యూఏఈ ఎక్స్ఛేంజ్ మరో ఔట్లెట్ విలేజ్ని దుబాయ్లో ప్రారంభించింది. దాంతో మొత్తం యూఏఈలో బ్రాంచ్ల సంఖ్య 148కి చేరుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







