భారతదేశ రాష్ట్రపతికి సంతాప సందేశాన్ని పంపిన ఎమిర్
- November 21, 2016
దోహా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం చోటుచేసుకొన్న ఘోర రైలు ప్రమాదంపై ఎమిర్ శ్రీ శ్రీ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ సోమవారం సంతాప సందేశాన్ని ఒక కేబుల్ ద్వారా భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించారు. రైలు ప్రమాదంలో గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









