భారతదేశ రాష్ట్రపతికి సంతాప సందేశాన్ని పంపిన ఎమిర్

- November 21, 2016 , by Maagulf
భారతదేశ రాష్ట్రపతికి సంతాప సందేశాన్ని పంపిన ఎమిర్

దోహా:  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం చోటుచేసుకొన్న ఘోర రైలు ప్రమాదంపై ఎమిర్ శ్రీ శ్రీ  షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ సోమవారం సంతాప సందేశాన్ని ఒక కేబుల్ ద్వారా  భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించారు. రైలు ప్రమాదంలో గాయపడిన  బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన  ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com