భారతదేశ రాష్ట్రపతికి సంతాప సందేశాన్ని పంపిన ఎమిర్
- November 21, 2016
దోహా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం చోటుచేసుకొన్న ఘోర రైలు ప్రమాదంపై ఎమిర్ శ్రీ శ్రీ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ సోమవారం సంతాప సందేశాన్ని ఒక కేబుల్ ద్వారా భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించారు. రైలు ప్రమాదంలో గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









