షేక్ దాష్ఠీకం: పార్వతిని భవనం పై నుంచి కిందికి తోసేసిన వైనం
- November 23, 2016
కువైట్ లో తెలుగు మహిళ పట్ల అరబ్ షేక్ దాష్ఠీకం. మాట విననందుకు పార్వతి అనే మహిళను రెండంతస్తుల భవనం పై నుండి కింద కు తోసేసిన షేక్. కాలు,చేయి విరగడంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన పార్వతి. ఇండియన్ ఎంబసీ సాయంతో కువైట్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరిన పార్వతి. బాధితురాలు పార్వతి తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం వాసి.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







