12 మంది సజీవ దహనo, హర్యానా దుపట్ల ఫ్యాక్టరీలో...
- November 25, 2016
హర్యానాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 12 మంది సజీవ దహనమయ్యారు. కాలిన గాయలతో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పానిపట్ జిల్లా కురూర్ గ్రామంలో ఉన్న ఒక దుపట్ల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమదం జరిగింది. మంటలు కొన్ని క్షణాల్లోనే మొత్తం ఇవి వ్యాపించడంతో లోపల పని చేస్తున్న వారు సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీగా చెలరేగిన మంటలను 22 ఫైరింజన్లతో అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగుండచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









