12 మంది సజీవ దహనo, హర్యానా దుపట్ల ఫ్యాక్టరీలో...
- November 25, 2016
హర్యానాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 12 మంది సజీవ దహనమయ్యారు. కాలిన గాయలతో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పానిపట్ జిల్లా కురూర్ గ్రామంలో ఉన్న ఒక దుపట్ల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమదం జరిగింది. మంటలు కొన్ని క్షణాల్లోనే మొత్తం ఇవి వ్యాపించడంతో లోపల పని చేస్తున్న వారు సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీగా చెలరేగిన మంటలను 22 ఫైరింజన్లతో అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగుండచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







