విమానాశ్రయం లో భారి చోరి
- August 31, 2015
దుండగులు ఏకంగా విమానశ్రయంపైనే దాడి చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు. 12 మంది సాయుధులు కాల్పులు జరుపుతూ దోపీడీకి తెగించారు. విమానంలోకి ఎక్కాల్సిన బంగారం కలిగిన కార్లపై కాల్పులు జరిపారు. దాదాపు 123 కిలోల బంగారం, రూ.13.3 కోట్ల నగదును దోచుకెళ్లారు. పెరూ దేశంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. పెరూ దేశంలో విమానాశ్రయంలో మరికొద్ది సేపట్లో విమానంలోకి లోడ్ కాబోతున్న 123 కిలోల బంగారాన్ని దోచేశారు. 12 మందికి పైగా ఉన్న సాయుధులు రన్ వే మీదకు దూసుకొచ్చి, తుపాకులతో కాల్పులు జరిపి బష్పవాయుగోళాలు ప్రయోగించారు. పోలీసులు వెంటనే అప్రమత్తం కావడంతో వాళ్లలో ఆరుగురిని పట్టుకుని, వారి వద్ద నుంచి 30 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









