వెయ్యి కిలోమీటర్ల నడక: భారత వలసదారడిపై ఆరి తీసిన సుష్మా స్వరాజ్
- December 01, 2016
విమాన టిక్కెట్ కోసం వెయ్యి కిలోమీటర్లకు పైగా దూరం నడిచిన జగన్నాథన్ సెల్వరాజన్ అనే 48 ఏళ్ళ భారతీయ వలసదారుడి ఉదంతాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, దుబాయ్లోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడారు. తక్షణం ఈ ఉదంతానికి సంబంధించి పూర్తి సమాచారం తనకు తెలియజేయాలని ఆమె కోరారు. కోర్టు ప్రొసీడింగ్స్ నేపథ్యంలో రెండేళ్ళపాటు సుమారు 1000 కిలోమీటర్ల దూరం నడిచాడు జగన్నాథన్ సెల్వరాజ్. దుబాయ్ కోర్టు నుంచి తాను నివసిస్తున్న సోనాపూర్ అకామడేషన్ వరకు 22 కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చిందని చెప్పాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి దుబాయ్కి వెళ్ళాడు. ప్రతి రోజూ సుమారు 50 కిలోమీటర్ల దూరం నాలుగు గంటలపాటు నడవాల్సి వచ్చేదని వాపోయాడు సెల్వరాజ్.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









