జమ్మూకాశ్మీర్ లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదు
- December 02, 2016
జమ్మూకశ్మీర్ లో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూమి కంపించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని పలు పాంత్రాల్లో భూమి కంపించినట్లు తెలిపింది. భూమి స్వల్పంగా కంపించడంతో రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది. కాగా, గత కొద్ది రోజులుగా నేపాల్-భారత్ సరిహద్దుల్లో భూకంపం సంభవించడం ఇది మూడోసారి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









