జమ్మూకాశ్మీర్ లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదు
- December 02, 2016
జమ్మూకశ్మీర్ లో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూమి కంపించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని పలు పాంత్రాల్లో భూమి కంపించినట్లు తెలిపింది. భూమి స్వల్పంగా కంపించడంతో రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది. కాగా, గత కొద్ది రోజులుగా నేపాల్-భారత్ సరిహద్దుల్లో భూకంపం సంభవించడం ఇది మూడోసారి.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







