ఇండోనేషియాలో భూకంపం, రిక్టర్ స్కేల్ పై 6.4గా నమోదు
- December 04, 2016
ఇండోనేషియలో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఇండోనేషియాలోని మౌమిరి ప్రాంతంలో 190 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం లేదని, సునామీ హెచ్చరికలు కూడా ఏమీ లేవని తెలిపారు.
తాజా వార్తలు
- జలీబ్లో ఉక్కుపాదం.. 1,253 మంది అరెస్ట్..!!
- ఒమాన్లో ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు..!!
- అమెరికాలో సౌదీ రక్షణ శాఖ సహాయ మంత్రి..కీలక చర్చలు..!!
- ఘనంగా ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు..
- నిబంధనల ఉల్లంఘన.. ట్రావెల్ ఏజెన్సీ మూసివేత..!!
- యూఏఈలో ఈ ఏడాది తొలిసారి 50°C నమోదు..!!
- ఆరు రోజుల్లోనే 38 వేల మంది సందర్శకులు..విశేష ఆదరణ..!!
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..







