జయలలితకు ఆంధ్రప్రదేశ్ సీఎం నివాళులర్పించారు
- December 06, 2016
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. విజయవాడ నుంచి చెన్నై చేరుకున్న ఆయన రాజాజీ హాల్లో ప్రజల సందర్శనార్థం ఉంచిన జయలలిత పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ రోజు సాయంత్రం జరిగే జయ అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.
మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు జయలలితకు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







