జయలలితకు ఆంధ్రప్రదేశ్ సీఎం నివాళులర్పించారు
- December 06, 2016
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. విజయవాడ నుంచి చెన్నై చేరుకున్న ఆయన రాజాజీ హాల్లో ప్రజల సందర్శనార్థం ఉంచిన జయలలిత పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ రోజు సాయంత్రం జరిగే జయ అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.
మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు జయలలితకు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









