'ఓటుకు నోటు' కేసులో వెలువడిన కోర్టు తీర్పు చంద్రబాబు నిజాయితీని రుజువుచేసింది .
- December 09, 2016
'ఓటుకు నోటు' కేసులో వెలువడిన కోర్టు తీర్పు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజాయితీని మరోమారు రుజువుచేసిందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తెలంగాణాలో జరిగిన సంఘటనలకు సంబంధం లేని చంద్రబాబునాయుడును అల్లరి చేయాలనే దురుద్దేశంతో ప్రతిపక్షాలు పన్నాగం పన్నుతున్నాయని ఆరోపించారు. నీతి, నిజాయితీలతో నిబద్దత గల రాజకీయ వేత్తగా బాబు తన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎంను విమర్శించే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. నైతిక బాధ్యతతో రోజుకు 18 గంటలు పనిచేస్తున్న చంద్రబాబు నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శమని రవీంద్ర అన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







