'ఓటుకు నోటు' కేసులో వెలువడిన కోర్టు తీర్పు చంద్రబాబు నిజాయితీని రుజువుచేసింది .
- December 09, 2016
'ఓటుకు నోటు' కేసులో వెలువడిన కోర్టు తీర్పు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజాయితీని మరోమారు రుజువుచేసిందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తెలంగాణాలో జరిగిన సంఘటనలకు సంబంధం లేని చంద్రబాబునాయుడును అల్లరి చేయాలనే దురుద్దేశంతో ప్రతిపక్షాలు పన్నాగం పన్నుతున్నాయని ఆరోపించారు. నీతి, నిజాయితీలతో నిబద్దత గల రాజకీయ వేత్తగా బాబు తన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎంను విమర్శించే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. నైతిక బాధ్యతతో రోజుకు 18 గంటలు పనిచేస్తున్న చంద్రబాబు నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శమని రవీంద్ర అన్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









