'ఓటుకు నోటు' కేసులో వెలువడిన కోర్టు తీర్పు చంద్రబాబు నిజాయితీని రుజువుచేసింది .
- December 09, 2016
'ఓటుకు నోటు' కేసులో వెలువడిన కోర్టు తీర్పు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజాయితీని మరోమారు రుజువుచేసిందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తెలంగాణాలో జరిగిన సంఘటనలకు సంబంధం లేని చంద్రబాబునాయుడును అల్లరి చేయాలనే దురుద్దేశంతో ప్రతిపక్షాలు పన్నాగం పన్నుతున్నాయని ఆరోపించారు. నీతి, నిజాయితీలతో నిబద్దత గల రాజకీయ వేత్తగా బాబు తన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎంను విమర్శించే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. నైతిక బాధ్యతతో రోజుకు 18 గంటలు పనిచేస్తున్న చంద్రబాబు నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శమని రవీంద్ర అన్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









