వర్ద తుపాను క్రమంగా బలపడుతూ తీవ్ర తుపానుగా మారింది...
- December 09, 2016
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వర్ద తుపాను క్రమంగా బలపడుతూ తీవ్ర తుపానుగా మారిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 840 కి.మీ దూరంలో , మచిలీపట్నానికి ఆగ్నేయంగా 930 కి.మీ దూరంలో వర్ద కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అన్ని ప్రధాన పోర్టుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







