వర్ద తుపాను క్రమంగా బలపడుతూ తీవ్ర తుపానుగా మారింది...
- December 09, 2016
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వర్ద తుపాను క్రమంగా బలపడుతూ తీవ్ర తుపానుగా మారిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 840 కి.మీ దూరంలో , మచిలీపట్నానికి ఆగ్నేయంగా 930 కి.మీ దూరంలో వర్ద కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అన్ని ప్రధాన పోర్టుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









