ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పునరాగమనం
- December 11, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పునరాగమనం చేశారు. ఒకప్పుడు గుప్పిట్లో ఉన్న సిరియా ప్రాచీన నగరం పామిరాను కోల్పోయి దాదాపు తొమ్మిది నెలలు ఆ వైపు కన్నెత్తి కూడా చూడని ఉగ్రవాదులు తిరిగి ప్రవేశించారు. పామిరాకు వెలుపల ఉన్న ఎడారి ప్రాంతంలో మూడువైపుల నుంచి ఏక కాలంలో దాడులు చేసి దాదాపు 200 మంది ఉగ్రవాదులు తిరిగి చొరబడ్డారని అక్కడి వార్తా సంస్థలు తెలిపాయి.రోమన్ సంస్కృతికి చెందిన పలు కట్టడాలన్నీ కూడా సిరియాలోని పామిరాలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నగరంపై విపరీతంగా దాడులు చేసి పురాతన కట్టడాలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ధ్వంసం చేశారు. ప్రతిగా సిరియా బలగాలు కూడా వరుసదాడులు చేసి తొమ్మిది నెలల కిందట అక్కడ ఐసిస్ లేకుండా తుదముట్టించాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









