దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్లో సింధు శుభారంభం
- December 14, 2016
ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్ తొలి మ్యాచ్లో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు విజయం సాధించింది. జపాన్ షట్లర్ యమగూచిపై అద్భుత ఆటతీరుతో పైచేయి సాధించింది. యమగూచిపై 12-21, 21-8, 21-15 పాయింట్ల తేడాతో సింధు విజయం సాధించింది.
మొదటి సెట్ను చేజార్చుకున్నప్పటికీ.. అద్భుతమైన షాట్లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రెండు, మూడు సెట్లను సింధు చేజిక్కించుకుంది. రేపు రెండో మ్యాచ్లో చైనా షట్లర్ సున్ యుతో సింధు తలపడనుంది.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







