దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్లో సింధు శుభారంభం
- December 14, 2016
ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్ తొలి మ్యాచ్లో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు విజయం సాధించింది. జపాన్ షట్లర్ యమగూచిపై అద్భుత ఆటతీరుతో పైచేయి సాధించింది. యమగూచిపై 12-21, 21-8, 21-15 పాయింట్ల తేడాతో సింధు విజయం సాధించింది.
మొదటి సెట్ను చేజార్చుకున్నప్పటికీ.. అద్భుతమైన షాట్లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రెండు, మూడు సెట్లను సింధు చేజిక్కించుకుంది. రేపు రెండో మ్యాచ్లో చైనా షట్లర్ సున్ యుతో సింధు తలపడనుంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









