దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్లో సింధు శుభారంభం
- December 14, 2016
ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్ తొలి మ్యాచ్లో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు విజయం సాధించింది. జపాన్ షట్లర్ యమగూచిపై అద్భుత ఆటతీరుతో పైచేయి సాధించింది. యమగూచిపై 12-21, 21-8, 21-15 పాయింట్ల తేడాతో సింధు విజయం సాధించింది.
మొదటి సెట్ను చేజార్చుకున్నప్పటికీ.. అద్భుతమైన షాట్లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రెండు, మూడు సెట్లను సింధు చేజిక్కించుకుంది. రేపు రెండో మ్యాచ్లో చైనా షట్లర్ సున్ యుతో సింధు తలపడనుంది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









