మంత్రిత్వశాఖ ఆజ్ఞను పట్టించుకోని అనేక దుకాణాలు!
- December 19, 2016
బహిరంగంగా అమ్మకానికి పెట్టిన అన్ని వస్తువులు ధర ప్రకటించాలని వాటిని తెలిపేందుకు మొహమాటపడాల్సిన పని లేదని ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ (MEC) ఆజ్ఞను ఉల్లంఘిస్తున్న ఆనేక దుకాణాలను నివేదికలో తెలిపారు. ఈ నివేదిక లో అనేక దుకాణాలు ధర ప్రకటించకపోవడం అజ్ఞానంతో మాయచేసే చర్యల ద్వారా మంత్రిత్వ ఆజ్ఞను త్యజించటం జరుగుతుందని ఉంటాయి. ఆయా దుకాణాలలో గుమస్తాలు ఎక్కువ మంది తాము అమ్మే వస్తువులకు అన్ని ధర పట్టికలు ఉంచాలని సూచింది. కొంతమంది దుకాణదారులు తగినంత సిబ్బంది లేని కారణంగా వస్తువుల ధరలు ప్రకటించే ధరల పట్టికలను వస్తువులకు జత చేయలేకపోతున్నామని తదితర కుంటిసాకులు చెబుతున్నట్లు పేర్కొంది. పగటి సమయంలో తమ తమ వినియోగదారులతో నిమగ్నమై ఉంటామని అందువలా ధరల పట్టికలను వస్తువులకు తగిలించలేకపోతున్నట్లు ఆరోపించారు.చిన్నచిల్లర దుకాణాలు సైతం పెద్ద విభాగపు దుకాణములతో పాటు ఈ తీరునే చెబుతున్నాయి పరిస్థితి మొత్తం విరుద్ధంగా మారుతుంది. మేము అన్ని మంత్రిత్వ నిర్దేశకాలను మరియు ఉత్తర్వులను విధిగా ఆచరించేందుకు అనుమతిస్తున్నామని ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్స్ స్టోర్ వద్ద ఒక వర్తకుడు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









