మంత్రిత్వశాఖ ఆజ్ఞను పట్టించుకోని అనేక దుకాణాలు!
- December 19, 2016
బహిరంగంగా అమ్మకానికి పెట్టిన అన్ని వస్తువులు ధర ప్రకటించాలని వాటిని తెలిపేందుకు మొహమాటపడాల్సిన పని లేదని ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ (MEC) ఆజ్ఞను ఉల్లంఘిస్తున్న ఆనేక దుకాణాలను నివేదికలో తెలిపారు. ఈ నివేదిక లో అనేక దుకాణాలు ధర ప్రకటించకపోవడం అజ్ఞానంతో మాయచేసే చర్యల ద్వారా మంత్రిత్వ ఆజ్ఞను త్యజించటం జరుగుతుందని ఉంటాయి. ఆయా దుకాణాలలో గుమస్తాలు ఎక్కువ మంది తాము అమ్మే వస్తువులకు అన్ని ధర పట్టికలు ఉంచాలని సూచింది. కొంతమంది దుకాణదారులు తగినంత సిబ్బంది లేని కారణంగా వస్తువుల ధరలు ప్రకటించే ధరల పట్టికలను వస్తువులకు జత చేయలేకపోతున్నామని తదితర కుంటిసాకులు చెబుతున్నట్లు పేర్కొంది. పగటి సమయంలో తమ తమ వినియోగదారులతో నిమగ్నమై ఉంటామని అందువలా ధరల పట్టికలను వస్తువులకు తగిలించలేకపోతున్నట్లు ఆరోపించారు.చిన్నచిల్లర దుకాణాలు సైతం పెద్ద విభాగపు దుకాణములతో పాటు ఈ తీరునే చెబుతున్నాయి పరిస్థితి మొత్తం విరుద్ధంగా మారుతుంది. మేము అన్ని మంత్రిత్వ నిర్దేశకాలను మరియు ఉత్తర్వులను విధిగా ఆచరించేందుకు అనుమతిస్తున్నామని ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్స్ స్టోర్ వద్ద ఒక వర్తకుడు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







