మంత్రిత్వశాఖ ఆజ్ఞను పట్టించుకోని అనేక దుకాణాలు!
- December 19, 2016
బహిరంగంగా అమ్మకానికి పెట్టిన అన్ని వస్తువులు ధర ప్రకటించాలని వాటిని తెలిపేందుకు మొహమాటపడాల్సిన పని లేదని ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ (MEC) ఆజ్ఞను ఉల్లంఘిస్తున్న ఆనేక దుకాణాలను నివేదికలో తెలిపారు. ఈ నివేదిక లో అనేక దుకాణాలు ధర ప్రకటించకపోవడం అజ్ఞానంతో మాయచేసే చర్యల ద్వారా మంత్రిత్వ ఆజ్ఞను త్యజించటం జరుగుతుందని ఉంటాయి. ఆయా దుకాణాలలో గుమస్తాలు ఎక్కువ మంది తాము అమ్మే వస్తువులకు అన్ని ధర పట్టికలు ఉంచాలని సూచింది. కొంతమంది దుకాణదారులు తగినంత సిబ్బంది లేని కారణంగా వస్తువుల ధరలు ప్రకటించే ధరల పట్టికలను వస్తువులకు జత చేయలేకపోతున్నామని తదితర కుంటిసాకులు చెబుతున్నట్లు పేర్కొంది. పగటి సమయంలో తమ తమ వినియోగదారులతో నిమగ్నమై ఉంటామని అందువలా ధరల పట్టికలను వస్తువులకు తగిలించలేకపోతున్నట్లు ఆరోపించారు.చిన్నచిల్లర దుకాణాలు సైతం పెద్ద విభాగపు దుకాణములతో పాటు ఈ తీరునే చెబుతున్నాయి పరిస్థితి మొత్తం విరుద్ధంగా మారుతుంది. మేము అన్ని మంత్రిత్వ నిర్దేశకాలను మరియు ఉత్తర్వులను విధిగా ఆచరించేందుకు అనుమతిస్తున్నామని ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్స్ స్టోర్ వద్ద ఒక వర్తకుడు చెప్పారు.
తాజా వార్తలు
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్
- NATS ఆధ్వర్యంలో ‘హైవే దత్తత’ కార్యక్రమం
- కర్ణాటకలో విదేశీ మహిళ పై దాడి
- ప్రాంతీయ సంక్షోభాలను అంతం చేయడానికి దౌత్యమే ఏకైక మార్గం..!!
- యునెస్కో-సుల్తాన్ హైథమ్ బహుమతి..సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు గుర్తింపు..!!
- యూఏఈ లాటరీ: తాజా డ్రా విజేతల సంఖ్యలు.. ఎవరికీ దక్కని జాక్పాట్..!!
- 10 ఏళ్ల జైలు శిక్ష, 10 మిలియన్ల సౌదీ రియాల్స్ జరిమానా..!!
- 105,000 మంది కార్మికులకు 94 మిలియన్ల బహ్రెయిన్ దినార్ల మద్దతు..!!
- కార్మికుల సమావేశంపై పీఏఎం చర్యలు.. క్రిమినల్ దర్యాప్తునకు రిఫర్..!!









