ఐసీసీ వన్డే జట్టు సారథిగా విరాట్ కోహ్లి..
- December 22, 2016
2016లో టెస్టులు, వన్డేల్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ రూపొందించిన జట్టులోస్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది టెస్టుల్లో అద్భుతస్థాయిలో రాణించిన భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. 12 మందితో కూడిన టెస్ట్ జట్టులో స్థానం పొందిన ఏకైక భారత ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. 2016 అత్యుత్తమ టెస్ట్ క్రికెటర్గానూ అశ్విన్ ఎంపికయ్యాడు.
టెస్ట్ జట్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు నలుగురు, ఇంగ్లండ్ ఆటగాళ్లు నలుగురు, భారత్, శ్రీలంక, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తరపున ఒక్కొక్కరు చొప్పున స్థానం పొందారు.
టెస్ట్ జట్టు సారథిగా అలిస్టర్ కుక్ ఎంపికయ్యాడు.
ఇక పరుగుల యంత్రం, టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లి.. 2016 ఐసీసీ వన్డే జట్టు సారథిగా ఎంపికయ్యాడు. రవీంద్ర జడేజా కూడా వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







