టర్కీకి వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన విజయనగరం వాసులు..
- December 22, 2016
ఉపాధి కోసం టర్కీకి వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన 11మంది తెలుగు వాళ్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని రంగరాయపురం, పెంట, చల్లారపువలస గ్రామాలకు చెందిన పలువురు ఉపాధి నిమిత్తం టర్కీకి వెళ్లారు. అక్కడ వారు పనిచేసిన పరిశ్రమ మూతపడటంతో ఉపాధి కోల్పోయారు. దీంతో తిరిగి తమ స్వగ్రామానికి చేరుకొనేందుకు వారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. టర్కీలో చిక్కుకున్న తమవారిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చొరవచూపాలని బాధితుల కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







