నౌకలను విధ్వంసం చేసే క్షిపణిని పరీక్షించించిన పాకిస్తాన్‌..

- December 22, 2016 , by Maagulf
నౌకలను విధ్వంసం చేసే క్షిపణిని పరీక్షించించిన పాకిస్తాన్‌..

నౌకలను విధ్వంసం చేసే క్షిపణిని పాకిస్తాన్‌ విజయవంతంగా పరీక్షించింది. దక్షిణ అరేబియా సముద్రంలో ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించే.. నౌక విధ్వంసక క్షిపణిని పరీక్షించినట్లు ఆ దేశ నేవీ ప్రకటించింది. పీఎన్‌ఎస్‌ అస్లాట్‌ అనే యుద్ధనౌక నుంచి నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ముహమ్మద్‌ జకుల్లా సమక్షంలో దీన్ని ప్రయోగించారు. ఇది ఎక్కువ కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని పాక్ నేవీ తన ప్రకటనలో పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com