ఇరాక్లో వరుస బాంబు పేలుళ్లు 23 మంది మృతి
- December 22, 2016
ఇరాక్లోని మోసుల్ నగరంలో సంభవించిన మూడు వరుస బాంబు పేలుళ్లలో 23 మంది మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. గాగ్జైల్లోని మార్కెట్ సమీపంలో మూడు కార్లలో బాంబు అమర్చి ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో 15 మంది పౌరులు, 8 మంది పోలీసులు మృతిచెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
గత కొద్దిరోజులుగా మోసుల్లో ఇస్లామిక్స్టేట్ ఉగ్రవాదులకు,ఇరాకీ దళాలకు మధ్య భీకరపోరు జరుగుతోంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







