ఇరాక్లో వరుస బాంబు పేలుళ్లు 23 మంది మృతి
- December 22, 2016
ఇరాక్లోని మోసుల్ నగరంలో సంభవించిన మూడు వరుస బాంబు పేలుళ్లలో 23 మంది మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. గాగ్జైల్లోని మార్కెట్ సమీపంలో మూడు కార్లలో బాంబు అమర్చి ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో 15 మంది పౌరులు, 8 మంది పోలీసులు మృతిచెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
గత కొద్దిరోజులుగా మోసుల్లో ఇస్లామిక్స్టేట్ ఉగ్రవాదులకు,ఇరాకీ దళాలకు మధ్య భీకరపోరు జరుగుతోంది.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







