5 వాహనాల ఢీ: ఒమన్లో ట్రాఫిక్ జామ్..
- December 23, 2016
ఐదు వాహనాలు ఢీకొన్న ఘటన సుల్తాన్ కబూస్ హైవీ మీద ఎయిర్ పోర్ట్ వద్ద జరిగింది. ఈ ఘటన కారణంగా గంటపాటు ఆ రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ప్రమాద తీవ్రతకు వాహనాలకు చెందిన కొన్ని భాగాలు అపోజిట్లైన్లోకీ దూసుకెళ్ళడంతో ట్రాఫిక్ మరిం తీవ్రతరమైంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. ముందుగా చిన్న వాహనాల్ని అనుమతించి, ఆ తర్వాత ట్రాఫిక్ని క్లియర్ చేసి పెద్ద వాహనాలకూ వెసులుబాటు కల్పించారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా.? అన్నదానిపై ఇంకా పూర్తి సమాచారం అందలేదు.
తాజా వార్తలు
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!









