ప్రిన్స్ సెట్స్లోకి గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్భాయి పటేల్..
- December 23, 2016
మహేష్బాబు- మురుగదాస్ల ప్రాజెక్టు ప్రస్తుతం గుజరాత్లో షూటింగ్ జరుగుతోంది. అహ్మదాబాద్లోని జైడస్ ఆసుపత్రిలో చిత్రానికి సంబంధించి కొన్ని సీన్లను షూట్ చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్భాయి పటేల్ సెట్కి వచ్చారు. కుటుంబసమేతంగా లొకేషన్లోకి వచ్చిన నితిన్భాయ్ పటేల్, హీరో మహేష్బాబు, డైరెక్టర్ మురుగదాస్తో కలిసి ఫొటో దిగారు. ఈ విషయాన్ని నితిన్భాయ్ పటేల్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.ఇప్పటివరకు ప్రిన్స్ సెట్స్లోకి ఇలా రాజకీయ నేతలు ఎప్పుడు రాలేదని ఫస్ట్ టైం చూస్తున్నామని అంటున్నారు యూనిట్ సభ్యులు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









