వర్క్ సైట్ ప్రమాదంలో వ్యక్తి మృతి
- December 23, 2016
మనామా: సల్మాబాద్లో పనిచేస్తున్న ప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. బాలింగ్ మిషన్ ఆ కార్మికుడి మృతికి కారణంగా తెలియవస్తోంది. 40 ఏళ్ళ అనిల్కుమార్, బాలింగ్ మెషీన్ని క్లీన్ చేస్తుండగా, ప్రమాదవశాత్తూ అందులోపడి మరణించాడు. మెషీన్ ఆఫ్ చేసి, క్లీనింగ్ కోసం అనిల్కుమార్ అందులోకి వెళ్ళగా, సెన్సార్లు ఆటోమేటిక్గా పనిచెయ్యడంతో, మెషీన్ రన్ అయ్యింది. అది తెలుసుకున్న అనిల్కుమార్ అందులోంచి బయటకు దూకేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. కుమార్ సోదరుడు కూడా బహ్రెయిన్లోనే నివసిస్తున్నాడు. అనిల్కుమార్ పనిచేస్తున్న సంస్థ, అతని పార్టీవ శరీరాన్ని ఇండియాకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







