తెలంగాణ- మహారాష్ట్ర రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టుల బీభత్సం
- December 24, 2016
రాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్రలోగల గడ్చిరోలి జిల్లా సూరజ్గడ్ అటవీ ప్రాంతంలో నిషిద్ధ మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. అటవీ ప్రాంతంలోని ఐరన్ ఓర్ తవ్వకాల వద్ద ఉన్న 47 లారీలు, టిప్పర్లు, నాలుగు జేసీబీలు, రెండు రోడ్డు రోలర్లతో పాటు ఇతర వాహనాలకు నిప్పంటించారు. దీంతో సరిహద్దులో యుద్ద వాతావరణం నెలకొంది. రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు అడవుల్లో పెద్దఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సరిహద్దులోని మహదేవ్పూర్, మంథని డివిజన్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







