తెలంగాణ- మహారాష్ట్ర రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టుల బీభత్సం
- December 24, 2016
రాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్రలోగల గడ్చిరోలి జిల్లా సూరజ్గడ్ అటవీ ప్రాంతంలో నిషిద్ధ మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. అటవీ ప్రాంతంలోని ఐరన్ ఓర్ తవ్వకాల వద్ద ఉన్న 47 లారీలు, టిప్పర్లు, నాలుగు జేసీబీలు, రెండు రోడ్డు రోలర్లతో పాటు ఇతర వాహనాలకు నిప్పంటించారు. దీంతో సరిహద్దులో యుద్ద వాతావరణం నెలకొంది. రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు అడవుల్లో పెద్దఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సరిహద్దులోని మహదేవ్పూర్, మంథని డివిజన్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









