దుబాయ్ లో ఘనంగా పడి పూజ

- December 25, 2016 , by Maagulf

యూఏఈ లో గత శుక్రువారం దుబాయ్ మిల్లీనియం స్కూల్ ప్రాంగణమంతా  అయ్యప్ప భజనలతో మారుమోగింది. ఈ కార్యక్రమం కేరళ అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా మరియు సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది పైగా హాజరయ్యారు. భజనానంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. 

-- డా. ముక్కు తులసి కుమార్ (దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com