దుబాయ్ లో ఘనంగా పడి పూజ
- December 25, 2016_1482655016.jpg)
యూఏఈ లో గత శుక్రువారం దుబాయ్ మిల్లీనియం స్కూల్ ప్రాంగణమంతా అయ్యప్ప భజనలతో మారుమోగింది. ఈ కార్యక్రమం కేరళ అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా మరియు సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది పైగా హాజరయ్యారు. భజనానంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు.
-- డా. ముక్కు తులసి కుమార్ (దుబాయ్)
_1482655358.jpg)
_1482655372.jpg)

తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







