'డిజిటల్'పై సైబర్ నేరగాళ్ల కన్ను..
- December 25, 2016
దేశ ఆర్థిక వ్యవస్థ నగదు రూపంలో నుంచి క్రమంగా డిజిటల్ రూపంలోకి మారుతోంది. దీన్ని అనుకూలంగా మలుచుకు నేందుకు సైబర్ నేరగాళ్లు కూడా డిజిటల్ వ్యవస్థను కొల్లగొట్టేందుకు మాటేశారు. పెద్ద నోట్ల రద్దు, ఇతర కారణాల వల్ల దేశంలో చాలా మంది తొలిసారి ప్లాస్టిక్ కరెన్సీ (బ్యాంకు కార్డులతో) లావాదేవీలు జరుపుతున్నారు. బాగా చదువుకున్న వారు కూడా డిజిటల్ లావాదేవీల్లో పొరపాట్లు చేస్తున్న నేపథ్యంలో నిరక్షరాస్యులు సులభంగా నష్టపోయే అవకాశముంది. ఐరాస లెక్కల ప్రకారం.. 28.7 కోట్ల మంది నిరక్షరాస్య వయోజనులున్న భారత్లో నగదు రహిత లావాదేవీలు ఎలా సాధ్యమన్న ప్రశ్న పుట్టుకొస్తోంది
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







