రోడ్లపై అక్రమ పార్కింగ్ కొరడా ఝుళిపించనున్న ప్రభుత్వం..

- December 26, 2016 , by Maagulf
రోడ్లపై అక్రమ పార్కింగ్ కొరడా ఝుళిపించనున్న ప్రభుత్వం..

కేంద్రప్రభుత్వం త్వరలో ప్రజలపై భారం మోపేలా మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది.ఎవరైనా వాహనాన్ని అక్రమంగా రోడ్డుపై పార్కింగ్ చేస్తే వారి నుంచి వెయ్యిరూపాయల జరిమానాను వసూలు చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రస్థుతం అక్రమంగా వాహనాన్ని పార్కింగ్ చేసిన వారి నుంచి ఢిల్లీ లో రూ200/- లు జరిమానాను వసూలు చేస్తుండగా దాన్ని వెయ్యి రూపాయలకు పెంచనున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com