రేణిగుంటలో బాలకృష్ణకు ఘన స్వాగతం..
- December 26, 2016
గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో రిలీజ్ కార్యక్రమం కోసం హీరో నందమూరి బాలకృష్ణ రేణిగుంట చేరుకున్నారు. అక్కడ బాలయ్యకు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం సినిమా యూనిట్ సహా బాలకృష్ణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం సాయంత్రం తిరుపతి మున్సిపల్ గ్రౌండ్స్లో ఆడియో రిలీజ్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, బాలీవుడ్ నటి హేమామాలిని సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







