అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంట్..

- December 26, 2016 , by Maagulf
అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంట్..

జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాలపై వీసీలతో AP స్పీకర్ కోడెల శివప్రసాద్ సమావేశమయ్యారు. ఫిబ్రవరిలో జాతీయ మహిళా పార్లమెంట్ జరగనుంది. విద్యార్థినులను భాగస్వామ్యం చేయడంపై ప్రధానంగా చర్చించారు. ఒక్కో కాలేజ్‌ నుంచి కనీసం ఐదు మంది విద్యార్థినులను పంపాల్సిందిగా కోడెల కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com