రాష్ట్రపతి విందులో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు
- December 27, 2016
రాజ్భవన్లో రాష్ట్రపతికి గవర్నర్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రప్రతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ దంపతులు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు, స్పీకర్లు మధుసూదనాచారి, కోడెల శివప్రసాద్, స్వామి గౌడ్, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఎంపీ కవిత, సానియా మీర్జా, పీవీ సింధు, గోపీచంద్, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







