రషీద్ హాస్పిటల్లో థంబ్ రీ-ఇంప్లాంట్..
- December 28, 2016టగ్ ఆఫ్ వార్ అనే గేమ్ ఓ మహిలను ఆసుపత్రిలో చేర్చింది. అది కూడా ఆమె తన బొటని వేలిని కోల్పోయే ప్రమాదాన్ని తీసుకొచ్చింది. ఆసుపత్రిలో చేరిన ఆ మహిళకు రషీద్ హాస్పిటల్ వైద్యులు, విజయవంతంగా థంబ్ రీ-ఇంప్లాంట్ చేశారు. మెటల్ వైర్తో ఈ సర్జరీ చేశారు. కొన్ని రోజుల తర్వాత మెటల్ వైర్ తొలగిస్తామనీ, ఆ తరువాత కొన్ని రోజులకు ఆమె తిరిగి తన వేలిని యధాతథంగా ఉపయోగించగలదని రషీద్ హాస్పిటల్ హ్యాండ్ యూనిట్ డాక్టర్ ఖాలిద్ అల్ అవది చెప్పారు. సుమారు ఆరు గంటలపాటు సర్జరీని నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు. మెటల్ వైర్ని తొలగించిన తర్వాత ఆమెకు ఫిజియో థెరపీని అందిస్తారు. రషీద్ హాస్పిటల్లో మంచి అనుభవంగల సర్జన్స్ హ్యాండ్ స్పెషలిస్ట్లుగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







