అల్లర్లను ప్రోత్సహించేవారిపై ఉక్కుపాదం..

- December 28, 2016 , by Maagulf
అల్లర్లను ప్రోత్సహించేవారిపై ఉక్కుపాదం..

తెలంగాణ రాష్ట్రంలో అసాంఘిక శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని కేసీఆర్ అన్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను హింసాత్మకం చేసేందుకు ప్రయత్నించిన కారణంగానే పోలీసులను మోహరించాల్సి వచ్చిందని చెప్పారు. అల్లర్లను ప్రోత్సహించేవారికే ఇకపైనా ఉక్కుపాదం మోపుతామన్నారు కేసీఆర్. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com