ఐదు భారత్ రాష్ట్రాల్లో ఎన్నికలు ...
- December 28, 2016
కొత్త ఏడాది 2017లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మరో రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశముంది. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై కసరత్తు చేస్తోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికల తేదీలను జనవరి 2లోగా వెల్లడించనున్నట్లు సమాచారం. డిసెంబర్ 30న జరగనున్న ఈసీ కీలక సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించవచ్చని తెలుస్తోంది.
యూపీలో ఏడు దశల్లో, మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఒక దశలో ఎన్నికలు జరగవచ్చని సమాచారం. పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో మార్చి 18న, ఉత్తరాఖండ్లో మార్చి 26న, ఉత్తరప్రదేశ్లో మే 27న ఐదేళ్ళ పరిపాలన ముగియనుంది.
ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు, సెక్యూరిటీ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించింది.
తాజా వార్తలు
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!







