'శంషాబాద్'లో సందర్శకులపై ఆంక్షలు..
- December 29, 2016
శంషాబాద్ ఎయిర్పోర్టులోకి వచ్చే సందర్శకులపై శుక్రవారం నుంచి జనవరి 30 వరకు ఆంక్షలను అమలు చేస్తున్నామని జీఎంఆర్ ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. పౌరవిమానయాన భద్రతాఅధికారుల సూచనల మేరకు ఈ ఆంక్షలను అమలు చేస్తున్నామని చెప్పారు. సందర్శకులకు విక్రయించే టిక్కెట్లను నిలిపివేస్తున్నామని, వారిని కారు పార్కింగ్ వరకే అనుమతిస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









